ఏపీ సీఐడీ అదుపులో ప్రవాసాంధ్రుడు యశస్వి..!!

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేసిన ప్రవాసాంధ్రుడు యశస్విని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.

 Ap Cid Arrested Yashashivi,ap Politics,ap Tdp,ysrcp,cm Jagan,social Media-TeluguStop.com

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసేందుకు యశస్వి స్వదేశానికి వచ్చినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఎయిర్ పోర్టులో దిగగానే సీఐడీ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు.అయితే అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న యశస్వి సీఎం జగన్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో విమర్శిస్తుంటాడు.మరోవైపు యశస్విని సీఐడీ అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు.

జగన్ అరాచకాలను ప్రశ్నిస్తే ద్రోహమా అని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలోనే యశస్వి ని విడిచి పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube