అంతా వూహించినట్టే జరిగింది.ఆం్రధ ్రపదేశ్కు ప్రత్యేక హోదా విషయమై కాం్రగెస్ వ్యూహాత్మకంగా .
కేవీపితో రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టించినా అదికాస్త ఓటింగ్ కు రాకపోవడంతో తప్పంతా కేంద్రానిదే అని నెట్టేసందుకు రంగం సిద్దం చేసుకుంది.అన్ని పారీ్టలనీ సం్రపదించి తనకు పరిస్ధితి అనుకూలంగా మార్చుకున్న కాంగ్రెస్ ఈ సారి 1వ స్థానంలో ఉన్న బిల్లును 13 వ స్ధానానికి మార్చినప్పుడు బిఏసిలో అభ్యంతర పెట్టని వ్యవహారాన్ని మరచిపోయేలా చూడాలన్న ్రపయత్నాలు ముమ్మరం చేసింది.
ఈ వ్యవహారంపై కాం్రగెస్ నేతలు బిజేపిపై విరుచుకు పడుతూనే పనిలో పనిగా ఏపి సిఎం చంద్రబాబునీ దోషిని చేసేందుకు చూస్తున్నట్టే కనిపిస్తోంది.
ఈ క్రమంలో మాజీ ఎంపి చట్టాన్ని అమలు చేయలేని దుస్థితిలో కేంద్రం ఉందని, వాళ రాష్ట్ర విభజనను మించి అఘాయిత్యం రాజ్యసభలో జరిగిందన్నారు మాజీ ఉండవల్లి అరుణ్ కుమార్
.