ఇద్దరు స్పీకర్లపై అవిశ్వాసం ?

పేరుకే విడిపోయింది ఆంధ్రప్రదేశ్ కాని ఇద్దరు ముఖ్యమంత్రులు అన్ని అనుకుని చేస్తున్నట్టుగానే రెండు చోట్లా ఒకేలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి .స్పీకర్ పై అవిశ్వాసం పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం అనుకుంది .

 No Confidence Motion Notice On Ap And Telangana Speakers-TeluguStop.com

జగన్ ఏవిధంగా పెట్టాలి అని కనిపించిన దారులు వెతుకుతున్నారు .మీడియాలో ఇలా స్పీకర్ పై అవిశ్వాసం గురుంచి రావడం అలా అప్పుడే అక్కడ తెలంగాణలో మేము రెడీ అని ప్రతిపక్షం అయిన తెలుగుదేశం , కాంగ్రెస్ ఒకే చోట కూర్చుని పథకరచన చేసారు .కాంగ్రెస్స్ నేత జానారెడ్డి ని కలుసుకున్న టిడిపి నేతలు ఎర్రబిల్లి దయాకరరావు ,రేవంత్ రెడ్డి చాలాసేపు చర్చలు దంచేసారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube