తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటించిన నటి ఊర్వశి తాజాగా ఒక పబ్లిక్ పార్టీలో తాగి నానా హంగామ చేసింది.గంతో హీరోయిన్గా కూడా చేసిన ఊర్వశి తెలుగు ప్రేక్షకులకు గత కొంత కాలంగా దూరంగా ఉంటుంది.
నటిగా నేషనల్ అవార్డును సైతం గెలుచుకున్న ఊర్వశి చెన్నైలో తాగి పరువు తీసుకుంది.ఎల్.
ఢ.ఎఫ్ నిర్వహించిన ఒక లేడీస్ కార్యక్రమంలో పాల్గొన్న ఊర్వశి తాగేసి పాల్గొన్న అందరిని ఆశ్చర్యపర్చింది.
ఈమె తాగి వచ్చి నానా యాగీ చేయడంతో కార్యక్రమం మొత్తం రచ్చ రచ్చ అయ్యింది.స్టేజ్పైకి వెళ్లిన ఈమె తాగిన మత్తులో ఏదో వాగేసి వచ్చిన అతిథులను సైతం విసిగించింది.
దాంతో కార్యక్రమం అర్థాంతరంగా ముగిసి పోయింది.ఈమె పబ్లిక్లో తాగి రచ్చ చేయడం ఇది మొదటి సారి ఏమీ కాదు.
గతంలో ఏకంగా కోర్టుకు తాగి వచ్చి అందరిని ఆశ్చర్యపర్చింది.భర్త నుండి విడాకులు తీసుకున్న ఊర్వశి తాగుడుకు బానిసైంది.