భయం భయంగా జగన్ మోహన్ రెడ్డి

వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం తెలుగు రాజకీయాలలో సంచలనంగా మారారు.ఆయన ఎమ్మెల్యేలు జంప్ అవుతూ ఉన్న తరుణం లో జగన్ వైఖరి ఆసక్తికరంగా మారింది.

 Jagan Mohan Reddy In Full Fear ?-TeluguStop.com

ఇంట్లో మనిషి లాగా ఉండే భూమా నాగిరెడ్డి జగన్ కి హ్యాండ్ ఇవ్వడం తో ఇక మిగితా వాళ్ళు పెద్ద లెక్క కాదు జగన్ కి.డిల్లీ నుంచి తిరిగి ఒచ్చిన జగన్ ఎమ్మెల్యే లు వెళ్ళిపోయిన విషయం మీద పోస్ట్ మారటం మొదలు పెట్టారు.సొంత జిల్లా కడప లో ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం ఏంటి అనేది జగన్ కి మింగుడు పాడనీ విషయం.సొంత ఇలాకా పులివెందుల లో అందుబాటు లో ఉన్న ఎమ్మెల్యేలతో జగన్

మాట్లాడారు.

తీవ్రంగా చర్చ జరిగింది కూడా.తాజాగా గుంటూరు – ప్రకాశం – జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేల గురించే జగన్ మాట్లాడుతారనేది తెలిసిందే.నాయకులెవరూ పార్టీని వీడొద్దని భవిష్యత్ మనదేనని పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ ధైర్యం నూరిపోయనున్నారని సమాచారం.

పైకి వారికి ఎన్ని చెబుతున్నా భూమా లాంటి వారే వెళ్ళిపోగా లేనిది మిగితా వారు వెళ్ళరా అని జగన్ లోలోపల తెగ భయపడుతున్నాడు అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube