వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్కు చెందిన రూ.749 కోట్ల ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది.బంజారాహిల్స్లోని లోటస్పాండ్ భవనం ఈడీ జప్తు చేసిన వాటిలో ఉంది.
బుధవారం ఈ జప్తుకు సంబంధించి చేసిన ప్రకటనలో బంజారాహిల్స్లోని లోటస్పాండ్ భవనం, సాక్షి టవర్స్, బెంగళూరులోని ఖరీదైన కామర్స్@మంత్రి వాణిజ్య సముదాయం ఉన్నాయి.
అలాగే భారతి సిమెంట్స్కు రూ.152 కోట్ల సున్నపు రాయి నిక్షేపాలు అక్రమంగా కేటాయించినట్లు నిర్ధరించుకున్న ఈడీ .భారతి సిమెంట్స్ ఛార్జిషీట్ ఆధారంగా దర్యాప్తు జరిపిన ఈడీ ఈ మేరకు ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది.వీటితో పాటు పలు కంపెనీల్లోని జగన్, భారతి షేర్లను అటాచ్ చేసినట్టు తెలుస్తోంది.