బాబు పర్యటనకు మోడీ బ్రేక్

సింగపూర్ జాతి పిత ఇటివల మృతి చెందడం తో అక్కడికి వెళ్దామని ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం రాత్రి 11గంటలకు బయలు దేరి ఆదేశం లో పరామర్సలు ముగించుకుని వచ్చేద్దామని సిద్ధమయ్యారు .అయితే అనుమతి కోసం విదేశాంగ మంత్రి శాఖ కార్యాలయం కి సిఎమ్ కార్యాలయం నుంచి పేపర్సు వెళ్ళాయి తీరా అక్కడ కొర్రి వేసి ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపారు ఏమిటా కొర్రి అంటే ప్రధాని సింగపూర్ జాతిపిత అంత్యక్రియలకు వెడుతున్నారు .

 Chandrababu Naidu’s Singapore Trip Dropped-TeluguStop.com

ఆయన ఒక్కరే వెడుతున్నారు .ఈలోగా భారత్ నుంచి ముందుగా వేరెవ్వరు వెళ్ళడానికి లేదు అని బాబు పర్యటనకు గండి పెట్టారు .దీనిపై బాబు పర్యటన అర్ధాంతరంగా వాయిదా పడింది .ఒకవేళ ప్రధాని రారమ్మంటే ఆయనతో కలిసి వెళ్ళవచ్చని ప్రధాని కార్యాలయం బాబుకు తెలియపరిచారు .ఒకవేళ ప్రధాని కాదంటే బాబు ఈ తరహ పర్యటన చేయరాదు అని చెప్పుకుంటున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube