‘ఆనంద్’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరో రాజా గత సంవత్సరం ఏప్రిల్లో చెన్నైకు చెందిన వ్యాపార వేత్త కూతురును పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే.అమృతను పెళ్లాడిన రాజా తాజాగా తండ్రి అయినట్లుగా తెలుస్తోంది.
ఇటీవలే అమృత పండంటి పాపాయిని ప్రసవించిందని, తల్లి కూతురు క్షేమంగా ఉన్నారని రాజా చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం అమృత చెన్నైలోని ఒక ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది.
హీరోగా రాజా కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది.