ఒక్క రోజులో 45 మందిని చంపేసాడు

తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రకోపానికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు.గడచిన నాలుగు రోజుల వ్యవధిలో తెలంగాణలో 45 మంది ఎండల కారణంగా మరణించినట్టు విపత్తు నిర్వహణా శాఖ నుంచి ప్రభుత్వానికి రిపోర్టు అందింది.

 45 People Killed On Single Day!!-TeluguStop.com

నల్గొండ జిల్లాలో అత్యధికంగా 18 మంది వడదెబ్బతో మృత్యువాతపడ్డారని, కరీంనగర్ జిల్లాలో 9 మంది, మహబూబ్ నగర్ పరిధిలో ఆరుగురు, వరంగల్ జిల్లాలో ఐదుగురు, ఖమ్మం జిల్లాలో నలుగురు మరణించారని వెల్లడించింది.
గత నాలుగు రోజులుగా తెలంగాణలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, తదుపరి రెండు నెలల్లో కొన్ని ప్రాంతాల్లో వేడి 50 డిగ్రీల వరకూ ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు.

కాగా, వరంగల్ లో ఒంటిపూట బడుల సమయాన్ని మరింతగా కుదించాలని 11 గంటలకే స్కూళ్లను వదిలి వేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube